Saturday 8 September 2018

NEW AGE / MODERN POETS

ఆధునిక కవులు

1) తొలి తెలుగు సంకలన గ్రంథకర్త ఎవరు ?
ఎ) మాయబట్టు
బి) మడిక సింగన #
సి) విశ్వేశ్వరుడు
డి) పశుపతి నాగనాతకవి
2) వాణి నా రాణి అని గొప్పగా చెప్పుకొన్న మహాకవి ఎవరు ?
ఎ) సూరన
బి) గౌరన
సి) పాల్కురికి సోమన
డి) పిల్లలమర్రి పినవీరభద్రుడు #
3) నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు రాసిన గ్రంథ రచయిత ఎవరు ?
ఎ) నల్ల నర్సింహులు
బి) రావి నారాయణ రెడ్డి
సి) సంఘం లక్ష్మీబాయి #
డి) దేవులపల్లి వెంకటేశ్వరరావు
4) తెలుగులో మొదటి లక్షణ గ్రంథం ఏది ?
ఎ) నీతిశాస్త్రముక్తవళి
బి) గధాయుద్ధం #
సి) విక్రమార్జున విజయం
డి) కవిజనాశ్రయం
5) మొదటి గోకర్ణుడి కాలం నాటి శాసన కవి ఎవరు ?
ఎ) అప్పకవి
బి) కస్తూరి రంగకవి
సి) త్రిపురాంతకుడు #
డి) రుద్రకవి
6) నా గొడవ అనే పుస్తక రచయిత ఎవరు ?
ఎ) సురంవరం ప్రతాపరెడ్డి
బి) కాళోజీ నారాయణరావు #
సి) కొండా లక్ష్మణ్ బాపూజీ
డి) వట్టికోట ఆళ్వారుస్వామి
7) నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి ఎవరు ?
ఎ) దాశరథి కృష్ణమాచార్య #
బి) దాశరథి రంగాచార్య
సి) కాళోజీ నారాయణరావు
డి) శ్రీరంగం శ్రీనివాసరావు
8) గౌరన రాసిన ప్రసిద్ధి గ్రంథం ఏది ?
ఎ) శ్రీరంగ మహాత్మ్యం
బి) భోజరాజీయం
సి) శిషుపాలవధ
డి) నవనాథచరిత్ర #
9) కందనమాత్యుని రచన ఏది ?
ఎ) సంగీత సుధాకరం
బి) రసార్ణవ సుధాకరం
సి) నీతి తారావళి #
డి) మదన విలాసం
10) ఆది హిందూ లైబ్రరీ స్థాపకులు ఎవరు ?
ఎ) దేవులపల్లి వెంకటేశ్వరరావు
బి) బి.ఎస్ వెంకట్రావు #
సి) చౌడవరం విశ్వనాథం
డి) పాములపర్తి సదాశివరావు
11) హలికుడు కావ్య రచయిత ఎవరు ?
ఎ) కాళోజీ నారాయణరావు
బి) దేవులపల్లి వెంకటేశ్వరరావు
సి) గంగుల శాయిరెడ్డి
డి) గవ్వా మురహరరెడ్డి #
12) తెలుగు భాషలో తొలిసారిగా ఎలిజీ (Elegy)లను ఎవరిపై రాశారు ?
ఎ) కొమర్రాజు లక్ష్మణరావు
బి) గంగుల శాయిరెడ్డి
సి) రావిచెట్టు రంగారావు #
డి) కాళోజీ నారాయణరావు
13) ప్రజల మనిషి నవలా రచయిత ఎవరు ?
ఎ) సురంవరం ప్రతాపరెడ్డి
బి) వట్టికోట ఆళ్వారుస్వామి #
సి) కాళోజీ నారాయణరావు
డి) భాగ్యరెడ్డి వర్మ
14) బందూక్ నవల రాసింది ఎవరు ?
ఎ) సుజాతరెడ్డి
బి) సురంవరం ప్రతాపరెడ్డి
సి) తిరునగిరి రామాంజనేయులు
డి) కందిమల్ల ప్రతారెడ్డి #
15) తెలంగాణ ప్రాంత తొలి దళిత కవి ఎవరు ?
ఎ) భాగ్యరెడ్డి వర్మ
బి) రావిచెట్టు రంగారావు
సి) చింతపల్లి దున్న ఇద్దాసు #
డి) చింతపల్లి రవన్న
16) పండితారాధ్య చరిత్ర రచయిత ఎవరు ?
ఎ) గణపతిదేవుడు
బి) బద్దున
సి) విద్యానాథుడు
డి) పాల్కురికి సోమనాథుడు #
17) పువ్వుల తోట ఖంట కావ్య రచయిత ఎవరు ?
ఎ) సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి #
బి) వీరరాఘవాచార్యులు
సి) హోసదుర్గం కృష్ణమాచార్యులు
డి) అయ్యచార్యులు
18) ద్విపద హరిశ్చంద్రోపాఖ్యానం రాసింది ఎవరు ?
ఎ) తిక్కన
బి) నారయ
సి) గౌరన #
డి) బద్దెన
19) మధురవాణీ విలాసం రచయిత ఎవరు ?
ఎ) గోపాల మంత్రి
బి) వీరరాఘవ కవి #
సి) వీరనరసింహ కవి
డి) శ్రీధర కృష్ణశాస్త్రి
20) తెలంగాణలో ఏం జరుగుతుంది అనే పుస్తక రచయిత ఎవరు ?
ఎ) గాదె ఇన్నయ్య
బి) మల్లేపల్లి లక్ష్మయ్య
సి) ప్రొఫెసర్ కోదండరాం
డి) ప్రోఫెసర్ జయశంకర్ #
21) కవిజనాశ్రయం అనే గ్రంథకర్త ఎవరు ?
ఎ) జివనల్లభుడు
బి) బద్దెన
సి) మల్లియరేచన #
డి) పంపకవి
22) రుద్రమదేవి నవల రచయిత ఎవరు ?
ఎ) బద్దిరాజు సీతారామచంద్రారువు
బి) బద్దిరాజు రాఘవ రంగారావు #
సి) సురవరం ప్రతాపరెడ్డి
డి) మాడపాటి హనుమంతరావు
23) భాస్కర రామాయణాన్ని ఎంతమంది కవులు రచించారు ?
ఎ) ఐదుగురు #
బి) ఒక్కరు
సి) ఇద్దరు
డి) నలుగురు
24) బండారు అచ్చమాంబ రచించిన తొలి కథానిక ఏది ?
ఎ) సంస్కర్త హృదయం
బి) దిద్దుబాటు
సి) హృదయశల్యం
డి) లలితాశారదులు #
25) వృషభపురాణం కవితా సంకలనం రచయిత ఎవరు ?
ఎ) వేమూరి నరసింహరెడ్డి
బి) పేర్వారం జగన్నాథం #
సి) మాడపాటి హనుమంతరావు
డి) కోవెల సుప్రసన్నాచార్య

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు